
జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్పేట మండలంలో జొన్
న్యూస్రీల్
మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని శుక్రవారం కోట్పల్లి మండలంలో ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహమ్మద్ ప్రవక్త జీవితం అందరకీ ఆదర్శమని మతపెద్దలు పేర్కొన్నారు. – బంట్వారం
జిల్లాలో 137 మంది గ్రామపాలన అధికారులుగా బాధ్యతలు తీసుకోనున్నారు. శుక్రవారం వీరు హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ పాల్గొన్నారు. – అనంతగిరి

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్పేట మండలంలో జొన్

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్పేట మండలంలో జొన్

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్పేట మండలంలో జొన్