రహదారి పనులకు నిధులు మంజూరు | - | Sakshi
Sakshi News home page

రహదారి పనులకు నిధులు మంజూరు

May 28 2025 5:55 PM | Updated on May 28 2025 5:55 PM

రహదారి పనులకు  నిధులు మంజూరు

రహదారి పనులకు నిధులు మంజూరు

కుల్కచర్ల: బండమీదితండా గ్రామ పంచాయతీలో పొలాలకు వెళ్లేందుకు రహదారికోసం మంజూరైన రూ.12లక్షలతో ఏపీఓ చంద్రశేఖర్‌ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరూ ఒక్కతాటిపై ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉండే పనులను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పొలాలకు దారులు ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యవసాయ పంటలను మార్కె ట్లకు తరలించేందుకు, వ్యవసాయ పనుల నిర్వహణకు ట్రాక్టర్లను ఇతర వాహనాలను తీసుకవెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజు, వినోద్‌కుమార్‌, మోతిలాల్‌, ఆంజనేయులు, దశరత్‌, శివాజీ, నర్సింలు, శ్రీను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement