యువకుడి ఆత్మహత్య
చంద్రగిరి : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున రవణప్పగారిపల్లె వద్ద కారును బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. తిరుపతికి చెందిన సురేష్ తన కారులో చిత్తూరుకు వెళుతుండగా బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. సురేష్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య


