మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు | - | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు

Oct 14 2025 6:47 AM | Updated on Oct 14 2025 6:47 AM

మహిళా

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు

● వైఎస్‌ కెప్టెన్‌గా గిరిష్మా సైనిరెడ్డి

తిరుపతి ఎడ్యుకేషన్‌:ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఇటీవల ప్రకటించిన ఆంధ్రా ఉమెన్స్‌ అండర్‌–19 క్రికెట్‌ జట్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు చోటు సాధించినట్లు ఏసీఏ జాయింట్‌ సెక్రటరీ విజయ్‌కుమార్‌ తెలిపారు. వీరిలో గిరిష్మా సైనిరెడ్డి (వైస్‌ కెప్టెన్‌), ఎ.విష్ణుప్రియ, ఎం.పర్ణిత యాదవ్‌, కె.శుభశ్రీ, ఎం.రుక్సార్‌ తబ్సమ్‌ వున్నారని తెలిపారు. వీరు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు బీసీసీఐ అండర్‌–19 ఉమెన్స్‌ టీ–20 చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు తెలిపా రు. ఎంపికై న మహిళా క్రికెటర్లు బాగా రాణించి రంజి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి భ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు1
1/4

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు2
2/4

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు3
3/4

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు4
4/4

మహిళా క్రికెట్‌ జట్టులో ఐదుగురికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement