Covid - 19 Update: Telangana Reports 171 New Corona Positive Cases - Sakshi
Sakshi News home page

కొత్తగా 171 కరోనా కేసులు 

Nov 27 2021 1:20 AM | Updated on Nov 27 2021 1:01 PM

Telangana Reports New 171 Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం 38,731 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 171 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6.75 లక్షలకు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. ఒక్క రోజులో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 3,987కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 167 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6.67 లక్షలకు చేరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement