తెలంగాణ మున్సిపల్ కార్పొషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్పోల్స్ అంచనా వేసింది. కొత్తగూడెం, నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్ కార్పొరేషన్లను హస్తం పార్టీ దక్కించుకుంటుందని వెల్లడించింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను బీజేపీ గెలిచే చాన్స్ ఉందని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క కార్పొరేషన్ కూడా దక్కే చాన్స్ లేదని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించింది.
| కార్పొరేషన్ | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఎంఐఎం | ఇతరులు |
| కరీంనగర్ (66) | 0 | 02 | |||
| రామగుండం (60) | 01 | ||||
| నిజామాబాద్ (60) | 01 | ||||
| మహబూబ్నగర్ (60) | 01 | ||||
| మంచిర్యాల (60) | 01 | ||||
| కొత్తగూడెం (60) | 01 | ||||
| నల్లగొండ (48) | 01 |


