Telangana Records 658 New COVID-19 Cases - Sakshi
Sakshi News home page

Telangana: ఒక్కరోజే 658 మందికి కరోనా

Jul 20 2022 1:03 AM | Updated on Jul 20 2022 1:40 PM

Telangana Logs 658 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 30,552 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 658 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.10 లక్షలకు చేరింది.

ఒక్కరోజులో కరోనా నుంచి 628 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.02 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,511 క్రియాశీలక కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement