యాక్సిస్ ఎనర్జీ సంస్థకు ఐటీ షాక్‌ | it raids on axis energy group in telangana | Sakshi
Sakshi News home page

యాక్సిస్ ఎనర్జీ సంస్థకు ఐటీ షాక్‌

Dec 10 2020 12:00 PM | Updated on Dec 10 2020 12:00 PM

it raids on axis energy group  in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్:  యాక్సిస్‌ ఎనర్జీ సంస్థకు భారీ షాక్‌ తగిలింది.  విండ్ పర్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలతో  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు గురువారం  దాడులు నిర్వహిస్తున్నారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో యాక్సెస్ ఎనర్జీ కంపెనీ గ్రూప్ సంస్థలపై 20 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement