హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి | Hayathnagar Corporator Followers Attack On Sakshi Reporter | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి

Nov 22 2020 5:17 PM | Updated on Nov 22 2020 7:20 PM

Hayathnagar Corporator Followers Attack On Sakshi Reporter

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో కార్పొరేటర్‌ సామ తిరుమల్‌ రెడ్డి అనుచరులు సాక్షి ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డి తమ ప్లాట్‌ను కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం  ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆయన ప్రచార రథాన్ని బాధిత కుటుంబం అడ్డుకుంది. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై సామ తిరుమల్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. సాక్షి రిపోర్టర్‌ ఫోన్‌ను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement