విద్యా కల్పవృక్షం.. ఎంజీయూ | - | Sakshi
Sakshi News home page

విద్యా కల్పవృక్షం.. ఎంజీయూ

Sep 14 2025 6:12 AM | Updated on Sep 14 2025 6:12 AM

విద్యా కల్పవృక్షం.. ఎంజీయూ

విద్యా కల్పవృక్షం.. ఎంజీయూ

ప్రత్యేక కథనం

8లో

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
విద్యార్థినిని వేధిస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై నకిరేకల్‌ పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.

పూర్తిస్థాయి నీటి మట్టం :

590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 589.70 అడుగులు

ఇన్‌ఫ్లో : 2,81,352 క్యూసెక్కులు

అవుట్‌ ఫ్లో : 2,60,602 క్యూసెక్కులు

విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 32,764 క్యూసెక్కులు

కుడికాల్వ ద్వారా : 9,019 క్యూసెక్కులు

ఎడమకాల్వ ద్వారా : 6,325 క్యూసెక్కులు

ఏఎమ్మార్పీకి : 2,400 క్యూసెక్కులు

వరద కాల్వకు : 300 క్యూసెక్కులు

- 8లో

మట్టపల్లిలో విశేషపూజలు

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం అనంతరం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement