అదృష్టం వరించేనా..! | - | Sakshi
Sakshi News home page

అదృష్టం వరించేనా..!

Dec 16 2025 4:53 AM | Updated on Dec 16 2025 4:53 AM

అదృష్

అదృష్టం వరించేనా..!

నేడు ఐపీఎల్‌–19 మినీ ఆక్షన్‌ జిల్లా నుంచి రేసులో ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌

త్రిపురాన

విజయ్‌

ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: భారత క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్‌కు ఎంపికై తే చాలని సగటు క్రికెటర్‌ కలగంటాడు. ఐపీఎల్‌కు ఎంపికై తే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్‌ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్‌డీఎన్‌వీ) ప్రసాద్‌ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

అదృష్టం వరించేనా..! 1
1/1

అదృష్టం వరించేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement