శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

శ్రీవారి హుండీ  కానుకల లెక్కింపు

శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు

రాపూరు: పెంచలకోన క్షేత్రంలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లోని హుండీల కానుకల లెక్కింపులో భారీ రాబడి వచ్చిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శ్రీవారి అలంకార మండపంలో బుధవారం కానుకల్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజులకు గానూ రూ.35,36,474 వచ్చిందన్నారు. బంగారం 24 మిల్లీ గ్రాములు, వెండి 691 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. పలు విదేశీ నాణ్యాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారులు, జె.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement