అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి

Dec 18 2025 11:05 AM | Updated on Dec 18 2025 11:05 AM

అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి

అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్‌ మండలాల్లో కాంగ్రెస్‌ మద్దతు దారులు సర్పంచ్‌లుగా గెలిచిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉన్న నాయకులకు పట్టం కట్టారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement