18న జిల్లాకు బీజేపీ చీఫ్‌ రాక | - | Sakshi
Sakshi News home page

18న జిల్లాకు బీజేపీ చీఫ్‌ రాక

Jul 15 2025 12:30 PM | Updated on Jul 15 2025 12:30 PM

18న జిల్లాకు బీజేపీ చీఫ్‌ రాక

18న జిల్లాకు బీజేపీ చీఫ్‌ రాక

నర్సాపూర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎంపీ రఘునందన్‌రావు సోమ వారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మొదటి సారి జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనను విజయవంతం చేయా లని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement