భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

Nov 7 2025 8:54 AM | Updated on Nov 7 2025 8:54 AM

భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

మంచాల: భక్తులకు ఇబ్బంది కలగకుండా చూ డాలని జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి సురేష్‌ మోహన్‌ అన్నారు. మండల పరిధి ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ఆయన దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ.. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తచెదారాన్ని తొలగించాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ ఉమారాణి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement