టీటీడీ నుంచి నిధులు ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ నుంచి నిధులు ఇప్పించండి

Jul 20 2025 2:29 PM | Updated on Jul 21 2025 5:13 AM

టీటీడీ నుంచి నిధులు ఇప్పించండి

టీటీడీ నుంచి నిధులు ఇప్పించండి

యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామస్తులు శనివారం ఉదయం నగరంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిని కలిశారు. గ్రామంలోని రమా సత్యనారాయణస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నామని ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ బందె మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గొట్టే మల్లేశ్‌, మాజీ సర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్పల్లి అంజయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికికుర్మిద్ద గ్రామస్తుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement