పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి రండి | - | Sakshi
Sakshi News home page

పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి రండి

Dec 9 2025 7:02 AM | Updated on Dec 9 2025 7:02 AM

పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి రండి

పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి రండి

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: పల్లెల అభివృద్ధికి అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరి కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. వేములవాడ అర్బన్‌ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ఇటీవల ఏకగీవ్రంగా ఎన్నికై న వార్డు సభ్యులు మహేశ్‌, సంపత్‌ మరో 25 మందితో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికి విప్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement