ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం

Nov 14 2025 8:57 AM | Updated on Nov 14 2025 8:57 AM

ప్రభు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం బరువుతో అనర్థాలు జాగ్రత్తలు తీసుకోవాలి

షుగర్‌ బాధితులకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. మందులు అందిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మందులు వాడాలి.

– వాణిశ్రీ, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి

అధిక బరువు, జంక్‌ఫుడ్‌, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం తదితర అలవాట్లు షుగర్‌ బారినపడేందుకు ప్రధాన కారణం. షుగర్‌ బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలి. – నాగరాజు రవికంటి,

జనరల్‌ ఫిజీషియన్‌, కరీంనగర్‌

జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదు. కుటుంబంలో ఒకరు దీనిబారినపడితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. – వీరారెడ్డి,

సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కరీంనగర్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం 
1
1/2

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం 
2
2/2

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement