
పింఛన్ ఇప్పించాలి
జీరోబిల్లు రావడం లేదు
మేం నిరుపేదలం. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం పొందేందుకు అర్హులం. కానీ జీరో బిల్లు రావడం లేదు. అధికారులు స్పందించి మాకు జీరో బిల్లు వచ్చేలా చూడాలి.
– సమ్మక్క, జమున, రాధ, ఇందుర్తి, ఓదెల
రైలు నుంచి కిందపడ్డ ప్రమాదంలో కాలు పోయింది. నాలుగేళ్లుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న. అధికారులు కనికరించి దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలి. – సుమన్ శంకర్, కమాన్పూర్

పింఛన్ ఇప్పించాలి