పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Dec 16 2025 4:26 AM | Updated on Dec 16 2025 4:26 AM

పల్నా

పల్నాడు

మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.1800, మోడల్‌ ధర రూ.1500 వరకు పలికింది.

9

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 572.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 50,710 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలిచింది. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.0293 టీఎంసీలు.

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement