ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్‌

Sep 7 2025 7:15 AM | Updated on Sep 7 2025 7:15 AM

ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్‌

ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్‌

రాజాం: స్థానిక జీఎంఆర్‌ వరలక్ష్మి డీఏవీ స్కూల్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌ శనివారం ముగిసింది. జీఎంఆర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ జె.గిరీష్‌, సీఏఓ సుప్రియోభట్టాచార్య తదితరులు ఈ స్పోర్ట్స్‌ మీట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి 22 డీఏవీ పాఠశాలలకు చెందిన 561 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో విజేతలకు పాఠశాల ఆవరణలో జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీఎంఆర్‌ఐటీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ డీన్‌ రాంబాబు, జీసీఎస్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. పురుషోత్తమరావు, పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement