రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

Apr 7 2025 10:18 AM | Updated on Apr 7 2025 10:18 AM

రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

బాల్కొండ: కోందడ రాముని ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండలం పోచంపాడ్‌లోని కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే సతీసమేతంగా పాల్గొని పట్టువ స్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement