అధికారుల నిర్లక్ష్యంతో చేలల్లోకి నీరు | - | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యంతో చేలల్లోకి నీరు

Dec 16 2025 11:48 AM | Updated on Dec 16 2025 11:48 AM

అధికారుల నిర్లక్ష్యంతో  చేలల్లోకి నీరు

అధికారుల నిర్లక్ష్యంతో చేలల్లోకి నీరు

భైంసాటౌన్‌: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజె క్టు అధికారుల నిర్లక్ష్యంతో తాము పంట నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు ఏఈ రాహుల్‌ను నిలదీశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలు వకు మూడుచోట్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా కాలువలోని నీరు బయట కు వెళ్లేలా గండి కొట్టించారు. దీంతో ఈ నీరంతా పక్కనే ఉన్న పంట చేలల్లోకి చేరింది. ఫలి తంగా చేలల్లో నీరు చేరి పంట నష్టపోయామని రైతులు అధికారులను నిలదీశారు. తమకు కనీసం సమాచారం లేకుండా కాలువకు గండి పెట్టారని పేర్కొన్నారు. అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement