లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత | RJD Leader Lalu Prasad Yadav Admitted To AIIMS | Sakshi
Sakshi News home page

లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత

Nov 26 2021 9:25 PM | Updated on Nov 26 2021 9:31 PM

RJD Leader Lalu Prasad Yadav Admitted To AIIMS - Sakshi

పట్న: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ను శుక్రవారం ​ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చేర్పించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన జ్వరంతో బాధపతున్నారని అయితే ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు చేయగా.. అన్ని పరీక్షల ఫలితాలు పాజిటివ్‌ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement