అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రత | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రత

Published Sat, Feb 3 2024 3:59 PM

Earthquake in Arunachal Pradesh No Damage Reported - Sakshi

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. శనివారం  ఉదయం రిక్కర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలాజీ(NCS) వెల్లడించింది.

ఉదయం 10. 11 గంటలకు సుమారు  60 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకృతం అయినట్లు పేర్కొంది.  ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement