చిన్న చూపు చూస్తోంది
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండ గా.. 18 నెలల కాలంలో ఒక్క టీ ఇచ్చింది. పీఆర్సీ లేదు. మధ్యంతర భృతిని పట్టించుకోవడం లేదు. పదవీ విమరణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వకపోయినా జీతాలైన సకాలంలో చెల్లిస్తుందా అంటే అది కూడా లేదు. బ్యాంకుల్లో పైన్లతో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం జరిమానాలను భరించాల్సిందే.
– రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్, కర్నూలు


