ఎదురు చూస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఎదురు చూస్తున్నాం

Sep 5 2025 7:36 AM | Updated on Sep 5 2025 7:36 AM

ఎదురు చూస్తున్నాం

ఎదురు చూస్తున్నాం

ఎదురు చూస్తున్నాం

గత ఏడాది సొంతపొలం ఎనిమిది ఎకరాలతోపాటు ఎకరా రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 12 ఎకరాల పొలాన్ని తీసుకుని శనగ పంట సాగు చేశాను. వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గిపోయాయి. తెల్లశనగలో ఎకరాకు 5 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్‌లో క్వింటా రూ. 6,500 ధర ఉండటంతో ఈ ధరకు అమ్ముకోలేక పంట ఉత్పత్తులను ఎనిమిది నెలల నుంచి గోదాములో భఽద్రపరుచుకుని గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నాను. – అబ్రహం, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement