గురు పౌర్ణ్ణమి.. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును రాజకీయ సమా‘వేషాల’కు ఉపయోగించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా.. పేద విద్యార్థులకు ఎలాంటి సహకారం అంద | - | Sakshi
Sakshi News home page

గురు పౌర్ణ్ణమి.. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును రాజకీయ సమా‘వేషాల’కు ఉపయోగించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా.. పేద విద్యార్థులకు ఎలాంటి సహకారం అంద

Jul 11 2025 5:41 AM | Updated on Jul 11 2025 5:41 AM

గురు పౌర్ణ్ణమి.. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజి

గురు పౌర్ణ్ణమి.. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజి

వచ్చారు.. వెళ్లారు!

ది ఆర్‌. కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల. ఇందులో 82 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం నిర్వహించిన సమావేశానికి 42 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారని రిజిస్టర్‌లో సంతకాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకే సమావేశాన్ని ముగించినట్లు చెప్పారు. మళ్లీ భోజనానికి వస్తామని తల్లిదండ్రులు అంతా వెళ్లి పోయినట్లు ఉపాధ్యాయులు చెప్పారు.

‘తల్లికి వందనం’ రాలేదు

ఆర్‌కృష్ణాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయులను తమకు తల్లికి వందనం రాలేదని విద్యార్థుల తల్లులు నిలదీశారు. సమావేశానికి వచ్చిన 6వ తరగతి విద్యార్థిని రమణమ్మ తల్లి సుబ్బలక్షమ్మ, 7వ తరగతి విద్యార్థిని జ్యాన్సి తల్లి లావణ్య తమ పిల్లలకు తల్లివందనం రాలేదని ఉపాధ్యాయున్ని నిలదీశారు. త్వరలోనే రెండో విడత విడుదల చేస్తారని ఉపాధ్యాయుడు సముదాయించారు. కాగా 130 పేరెంట్స్‌ హాజరు కావల్సిన ఈ మీటింగ్‌కు కనీసం పది మంది కూడా హాజరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement