పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Nov 15 2025 7:47 AM | Updated on Nov 15 2025 7:47 AM

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

నల్లగొండ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ పట్టణంలోని రిటైర్డ్‌ ఉద్యోగుల భవనంలో శుక్రవారం అసోసియేషన్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీశైలం, కోశాధికారి జి.మోహన్‌రెడ్డి, గాయం నారాయణరెడ్డి, రంగయ్య, మోహన్‌రావు, యుగేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, కె.నారాయణరెడ్డి, బి.లింగయ్య, ఎండీ హుస్సేన్‌, ఎం.శంకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, యాదగిరి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement