ఎన్నికల సంఘానికి పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘానికి పార్టీలు సహకరించాలి

Mar 16 2025 2:03 AM | Updated on Mar 16 2025 1:59 AM

నల్లగొండ : పారదర్శక, స్వచ్ఛమైన ఫొటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా చేపట్టే మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సహకరించాలని అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ కోరారు. శనివారం ఆయా పార్టీల నేతలో తన చాంబార్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో నాయకులు అశోక్‌, పిచ్చయ్య, లింగస్వామి, నర్సిరెడ్డి, రజీవుద్దీన్‌, హన్సి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement