న్యాయం చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలి..

Jul 29 2025 4:40 AM | Updated on Jul 29 2025 9:06 AM

న్యాయం చేయాలి..

న్యాయం చేయాలి..

మాకు సర్వే నంబర్‌ 85/7లో మూడెకరాల లావుణి పట్టా భూమి ఉంది. భూమిని అక్రమంగా మరొకరు పట్టా చేసుకున్నారు. ఇప్పుడు భూమి మాదేనని అంటున్నారు. మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.

– సురవేణి భాగ్యమ్మ, కోనేటిపూర్‌,

వంగూరు మండలం

ఫైళ్లు లేవు..

కోనేటిపురంలో అసైన్డ్‌ ల్యాండ్‌పై కొత్త పట్టాపాసుపుస్తకాలు పొందినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై ఎలాంటి సమాచారం, ఫైళ్లు అందుబాటులో లేవు. ఉన్నతాధికారులకు నివేదించాం. దీనిపై విచారణ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

– మురళీకృష్ణ,

తహసీల్దార్‌, వంగూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement