మహితాపురం జలపాతం సందర్శన | - | Sakshi
Sakshi News home page

మహితాపురం జలపాతం సందర్శన

Jul 29 2025 9:04 AM | Updated on Jul 29 2025 9:04 AM

మహితాపురం జలపాతం సందర్శన

మహితాపురం జలపాతం సందర్శన

వెంకటాపురం(కె): మండల పరిధిలోని మహితాపురం జలపాతాన్ని వెంకటాపురం, వాజేడు మండలాల ప్రత్యేకాధికారి సర్ధార్‌ సింగ్‌ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జలపాతం వద్ద అటవీశాఖ సిబ్బంది విధుల వివరాలపై ఆరా తీశారు. జలపాతానికి రావడానికి అడవిలో అనేక మార్గలు ఉన్నాయని దీంతో సందర్శకులను జలపాతం వద్దకు రాకుండా నిలువరించలేకపోతున్నామని వివరించారు. ఈ విషయంపై స్పందించిన ఆయన జలపాతం వద్దకు రాకుండా గ్రామాల్లోని ఉమ్మడి పాయింట్‌ వద్ద చెక్‌ పోస్టును ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులను నియంత్రించడానికి పంచాయతీ, పోలీస్‌, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement