సూపర్‌ పోలీస్‌ వస్తున్నాడు

Akshay Kumar Sooryavanshi to release on 2nd April 2021 - Sakshi

అక్షయ్‌ కుమార్‌ హీరోగా దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన సూపర్‌ పోలీస్‌ చిత్రం ‘సూర్యవన్షీ’. కత్రినా కైఫ్‌ కథానాయిక. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లోకి రావాల్సింది. కోవిడ్‌ వల్ల వాయిదా పడింది. తాజాగా ఏప్రిల్‌ 2న ‘సూర్యవన్షీ’ని థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు. కోవిడ్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న పెద్ద హిందీ చిత్రం ఇదే కావడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top