వేగంగా జాతర ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వేగంగా జాతర ఏర్పాట్లు

Feb 9 2026 8:46 AM | Updated on Feb 9 2026 8:46 AM

వేగంగా జాతర ఏర్పాట్లు

వేగంగా జాతర ఏర్పాట్లు

మెదక్‌ కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు మున్సిపాలిటీల్లో నిర్వహించే ప్రజావాణిని తాత్కాలికంగా వా యిదా వేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాపన్నపేట(మెదక్‌): ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఏడుపాయల జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగాదాయన మాట్లాడుతూ.. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్త తరలించాలని సూచించారు. తాగు నీటికి సంబంధించి మొదట ట్రయల్‌ రన్‌ నిర్వహించాలన్నారు. నల్లాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ వేణు, ఆలయ ఈఓ వీరేశం ఇతర అధికారులు ఉన్నారు.

ప్రజావాణి వాయిదా

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement