పన్ను చెల్లింపుదారులకు నిరాశే | - | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపుదారులకు నిరాశే

Feb 2 2026 8:13 AM | Updated on Feb 2 2026 8:13 AM

పన్ను

పన్ను చెల్లింపుదారులకు నిరాశే

కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ట్యాక్స్‌ (పన్ను) చెల్లింపుదారులకు నిరాశే మిగిలింది. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మా ర్పు చేయకపోవటం బాధాకరం. స్లాబులు పెంచి కనీసం రూ. 3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తే బాగుండేది.

– మల్లారెడ్డి, పీఆర్టీయూ

రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

ఒరిగిందేమిలేదు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో జిల్లాకు ఎలాంటి లాభం చేకూరలేదు. పర్యాటక రంగ ప్రగతికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు మంజూరవుతాయని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది.

– శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

పన్ను చెల్లింపుదారులకు నిరాశే 
1
1/1

పన్ను చెల్లింపుదారులకు నిరాశే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement