‘అమ్మకు అక్షరమాల’ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘అమ్మకు అక్షరమాల’ విజయవంతం చేయాలి

Nov 4 2025 7:20 AM | Updated on Nov 4 2025 7:20 AM

‘అమ్మకు అక్షరమాల’ విజయవంతం చేయాలి

‘అమ్మకు అక్షరమాల’ విజయవంతం చేయాలి

జన్నారం: ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతం చే యాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీ ర పురుషోత్తం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతంలో భాగంగా నియమించిన ఇద్దరు ఓబీ(ఆఫీస్‌ బేరర్‌), ఒక వీఓఏ(విలేజ్‌ ఆర్గనైజ్‌ అసిస్టెంట్‌)లకు శిక్షణ ఇ చ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరక్షరాస్యులకు చదువు నేర్పించనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ మనోహర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌, ఐకేపీ ఏపీఎం లలిత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, సీఆర్పీలు రజిత, స్వప్న, వయోజన విద్యాశాఖ డీఆర్పీ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విద్యాశాఖ అధికారి పురుషోత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement