
నేటి బాలలే రేపటి పౌరులు
లక్సెట్టిపేట: నేటి బాలలే రేపటి పౌరులని జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ వి జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వి ద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని, చాలామంది చిన్నతనంలో విద్యకు దూరమవుతూ బాలకార్మికులగా ఉండిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులకు హ క్కులు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, ఏజీపీ సత్యం, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు
లక్సెట్టిపేట: నేటి బాలలే రేపటి పౌరులని జూ నియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ వి జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వి ద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని, చాలామంది చిన్నతనంలో విద్యకు దూరమవుతూ బాలకార్మికులగా ఉండిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులకు హ క్కులు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, ఏజీపీ సత్యం, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.