
మందమర్రి పట్టణంలో సమస్యలా..!
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాల్టీలోని ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ‘సాక్షి’ ముందుకొచ్చింది. నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. వర్షాకాలం రానున్న దృష్ట్యా మీ పరిధిలోని సమస్యలను ప్రస్తావించి పరిష్కారం కోరవచ్చు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఫోన్ ఇన్ కార్యక్రమంలో అందుబాటులో ఉంటారు.
‘సాక్షి’ ఆధ్వర్యంలో నేడు ఫోన్ ఇన్
సమయం : శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు
సెల్ఫోన్ నంబర్: 77807 82333

మందమర్రి పట్టణంలో సమస్యలా..!