బోను ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు రాసి పంపాం. చిరుతులు ఉన్న ట్లు మన్సూర్పల్లి సర్పంచ్ నుంచి ఫిర్యాదు రావడంతో మేము వెళ్లి పరీక్షించాం. చిరుతలు ఉన్న విషయాన్ని గుర్తించాం. పైనుంచి అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేస్తాం. అప్పటి వరకు మా సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. మృతిచెందిన పశువులకు వెటర్నరీ వైద్యుల నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తాం. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– అబ్దుల్హై, ఫారెస్టు రేంజర్,
మహమ్మదాబాద్.
●


