పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

Dec 17 2025 7:25 AM | Updated on Dec 17 2025 7:25 AM

పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

పిల్లలు సున్నిత మనసుతో ఉంటారు. దేనికైనా వెంటనే ఆకర్షితులవుతారు. తిరునాళ్లు, జాతర్లు, సంక్రాంతి సంబరాల వద్ద నిర్వహించే బెట్టింగ్‌ గేమ్‌లను సరదాగా ఆడుతూ వాటికి ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు ఆ ఆటల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్‌ ఫోన్‌లకు దూరంగా ఉంచాలి. బెట్టింగ్‌ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. నిరంతరం పిల్లలపై పర్య వేక్షణ లేకపోతే వారు బెట్టింగ్‌లకు బానిసయ్యే ప్రమాదం ఉంది.

– డాక్టర్‌ జి.అజయ్‌కుమార్‌,

పిల్లల వైద్య నిపుణుడు, మైలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement