కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Sep 14 2025 6:17 AM | Updated on Sep 14 2025 6:17 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అతి వేగానికి రెండు ప్రాణాలు బలి – 8లో.. u

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,10,540 క్యూసెక్కులు వచ్చి చేరు తోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2,50,853 క్యూసెక్కులు వదులుతున్నారు.

ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా పోరంకికి చెందిన కొమ్మినేని ప్రతాప్‌కుమార్‌ దంపతులు శనివారం రూ.లక్ష విరాళం సమర్పించారు.

అతివేగం రెండు ప్రాణాలు బలిలీసుకుంది. ఈ ప్రమాదం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు వద్ద శనివారం జరిగింది.

7

కృష్ణాజిల్లా1
1/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/3

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement