వీధికుక్కపై సామూహిక అత్యాచారం | Animal Cruelty in Bengaluru: Four Men Booked for Brutal Act on Stray Dog in Kodathi Village | Sakshi
Sakshi News home page

వీధికుక్కపై సామూహిక అత్యాచారం

Oct 18 2025 1:51 PM | Updated on Oct 18 2025 2:45 PM

dog incident in karnataka

కర్ణాటక రాష్ట్రం: తాగిన మైకంలో వీధికుక్కపై నలుగురు అత్యాచారానికి పా­ల్ప­డిన పైశాచిక ఘటన బెంగళూరు సమీపంలోని కోడతి గ్రామంలో జరిగింది. ఈ నెల 13న రాత్రి నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో వీధికుక్కపై అత్యా­చారానికి పాల్పడ్డారు. మహిళ ఒకరు కుక్కను పట్టుకుని వాకింగ్‌ చేస్తుండగా.. మరో కుక్క అరుపులు వినిపించాయి.

 అక్కడికి వెళ్లి చూడగా నలుగురు కు­క్కపై పైశాచికంగా ప్రవర్తించటం కనిపించింది. ఈ ఘటనపై గ్రామస్తులు వ­ర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీసులు  ఘ­టనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement