సన్మానం | - | Sakshi
Sakshi News home page

సన్మానం

Sep 24 2023 1:02 AM | Updated on Sep 24 2023 1:02 AM

నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్న దృశ్యం  - Sakshi

నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్న దృశ్యం

గంగావతి: పీఎల్‌డీ బ్యాంక్‌ అధ్యక్షుడుగా వరుసగా మూడు సార్లు గెలుపొందిన దొడ్డప్ప దేశాయిని కారటగి పట్టణంలో టీఏపీఎంసీ వారు సన్మానించారు. శనివారం జరిగిన టీఏపీఎంసీ వార్షికోత్సవంలో ఆయన సన్మానాన్ని అందుకొని మాట్లాడుతూ తమ సహకార సంఘం ద్వారా ప్రజలకు అవసరమైన రుణ సౌకర్యాలను వ్యాపారస్తులకు, నిరుద్యోగ యువతకు సైతం రుణాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతోందన్నారు. రాష్ట్రంలో సగానికి పైగా సహకార సంఘాల ద్వారా ప్రజలకు రుణ సౌకర్యం లభిస్తోందన్నారు. తాలూకాలో కూడా సహకార సంఘాలు ముందంజలో ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement