ఆరోగ్యం పైలం! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం పైలం!

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

ఆరోగ్యం పైలం!

ఆరోగ్యం పైలం!

పరీక్షల కాలం..

వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పక్షం రోజుల్లో ఇంటర్‌, నెల రోజుల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి సబ్జెక్టులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతూ.. అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఏడాదిలో విన్న పాఠాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలు ఉన్నాయని చదవడమే కాదు.. ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవాలని, జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లొద్దని, నిద్ర ప్రధానమని సూచిస్తున్నారు.

–హుజూరాబాద్‌/కరీంనగర్‌ స్పోర్ట్స్‌

– వివరాలు 8లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement