పచ్చివడ్లు అమ్మిన | - | Sakshi
Sakshi News home page

పచ్చివడ్లు అమ్మిన

Oct 28 2025 8:12 AM | Updated on Oct 28 2025 8:12 AM

పచ్చి

పచ్చివడ్లు అమ్మిన

పచ్చివడ్లు అమ్మిన రికార్డులు పరిశీలిస్తాం

ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఆరబోసి కేంద్రాల్లో అమ్మినా మిల్లుల్లో కోతలు పెడుతున్నారని తెలిసింది. పచ్చివడ్లను ఎలాంటి కోతలు, ఖర్చు లేకుండా ఓ మిల్లులో క్వింటాల్‌కు రూ.1,600 చొప్పున 14 క్వింటాళ్ల పచ్చివడ్లు అమ్ముకున్న.

– పైతరి రవి, రైతు, మడిపల్లి, జమ్మికుంట

జమ్మికుంటలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ధాన్యం రవాణాపై మార్కెటింగ్‌ ఫీజులు వసూలు చేస్తాం. నెలవారి రికార్డులు మార్కెట్‌కు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం. అక్రమంగా మిల్లులకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చర్యలు తీసుకుంటాం.

– మల్లేశం,

ఉన్నత శ్రేణి మార్కెట్‌ కార్యదర్శి, జమ్మికుంట

పచ్చివడ్లు అమ్మిన
1
1/1

పచ్చివడ్లు అమ్మిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement