ఎకై ్సజ్‌ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు.. | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..

Sep 30 2025 8:01 AM | Updated on Sep 30 2025 8:01 AM

  ఎకై ్సజ్‌ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..

ఎకై ్సజ్‌ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..

ఎకై ్సజ్‌ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..

చిగురుమామిడి: కొండాపూర్‌ గ్రామానికి చెందిన బింగి సాయికీర్తన ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి నియామకపుపత్రం అందుకున్నారు. హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. గ్రూపు– 2 ద్వారా ఎకై ్సజ్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా గ్రూప్‌–1 పరీక్ష రాసి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌లో బీడీఎస్‌ పూర్తిచేసి.. ఏడాదిపాట ప్రాక్టీస్‌ చేసినా సంతృప్తి చెందలేదలేదు. ఏడాదిపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుని పరీక్ష రాసి.. ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సాయికీర్తన తల్లిదండ్రులు సరోజన– సంపత్‌కు సాయికీర్తనకు ఒక తమ్ముడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement