జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది కూడా మైదాన ప్రాంతంలో తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం ఎగువ భాగాన పెద్దపులి తిరుగుతున్నట్టు స్పష్టమైంది. – సాక్షి ప | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది కూడా మైదాన ప్రాంతంలో తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం ఎగువ భాగాన పెద్దపులి తిరుగుతున్నట్టు స్పష్టమైంది. – సాక్షి ప

Dec 16 2025 4:49 AM | Updated on Dec 16 2025 4:49 AM

జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది

జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది

అప్రమత్తంగా ఉండాలి

అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అది సంచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచారం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. దాని కదలికలను గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నాం.

– నిఖిత, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి

జిల్లాలోని మైదాన

ప్రాంతంలో సంచారం

లేగదూడలపై దాడితో

వెలుగులోకి..

పాదముద్రలను

పరిశీలించి కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు

కెమెరాలో

రికార్డయిన పెద్దపులి

సంచరిస్తున్న

దృశ్యాలు

అప్రమత్తమైన అటవీ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement