బార్‌ తొలగించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బార్‌ తొలగించాలని ఆందోళన

Sep 24 2025 5:27 AM | Updated on Sep 24 2025 5:27 AM

బార్‌ తొలగించాలని ఆందోళన

బార్‌ తొలగించాలని ఆందోళన

నిడదవోలు : పట్టణంలో సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన చైతన్య బార్‌ – రెస్టారెంట్‌ తొలగించాలని స్థానికులు మంగళవారం బార్‌ వద్ద ఆందోళన చేశారు. దళితులు, శ్రామికుల కుటుంబాలను దోచుకోవటానికే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మద్యం బార్లు తెరుస్తున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ బైపే రాజేశ్వరరావు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, టి.ప్రేమ్‌కుమార్‌ ఎం. భాను, బి.నాని, నక్కా సురేష్‌, గుమ్మడి రాజు, ఎం.డేవిడ్‌ వి. పవన్‌ కుమార్‌, వి. కళ్యాణ్‌, జాన్‌, పుల్లారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement