మంత్రులు, సీఎస్‌ సమీక్ష.. | - | Sakshi
Sakshi News home page

మంత్రులు, సీఎస్‌ సమీక్ష..

Mar 2 2025 2:09 AM | Updated on Mar 2 2025 2:09 AM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ శాంతికుమారి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో దోమలపెంటకు వచ్చిన మంత్రులు 11.50 గంటలకు టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు. టన్నెల్‌ లోపల పరిస్థితులను వివిధ శాఖల విపత్తుల అధికారులు వివరించారు. టీబీఎం విడి భాగాలను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తూనే.. ఊట నీరు, మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement