గోదావరి జలాలతో అభిషేకం | - | Sakshi
Sakshi News home page

గోదావరి జలాలతో అభిషేకం

Sep 2 2025 7:02 AM | Updated on Sep 2 2025 7:02 AM

గోదావరి జలాలతో అభిషేకం

గోదావరి జలాలతో అభిషేకం

గోదావరి జలాలతో అభిషేకం

భూపాలపల్లి అర్బన్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ పార్టీ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్థూపానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జనార్దన్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పూరితంగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement